Home » Yash
రాధికా పండిట్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటుంది రాధికపండిట్. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది రాధికా. ఇందులో అభిమానులు అ�
Yash Next Movie : యశ్ పలువురు డైరెక్టర్స్ తో సినిమా చేస్తున్నాడని పేర్లు వినిపించినా ఎవరితో ఉంటుంది ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా యశ్ లిస్ట్ లో మరో కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.
ప్రధాని మోదీ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందుర్, KGF హీరో యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, మరికొంతమంది కన్నడ సినీ వ్యక్తులని కలిశారు. వారితో ప్రధాని సినీ పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ సమస్యలు, పలు అంశాలపై మాట్లాడి ఇటీవల వారు సాధించిన విజయాల్న�
ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో ఉన్న హద్దులు చెరిగిపోయాయి. ఒక పరిశ్రమకే అంకితం అయిపోయిన హీరోలు అంతా పాన్ ఇండియా సినిమాలతో ఇప్పుడు ఇతర పరిశ్రమలోను మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆఆ ఇండస్ట్రీ హీరోలు, ఫిలిం మేకర్స్ తో గుడ్ ఫ్రెండ్
కేజీఎఫ్ 3 షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్..
2025లో ‘కేజీఎఫ్ -3’ షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నట్టు రివీల్ చేశారు నిర్మాత విజయ్ కిరంగదూర్. 2026లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపాడు. ప్రశాంత్ నీల్ ప్రజెంట్ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే............
కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో 'యష్'కి కన్నడ ఫ్యాన్స్ ప్రాణం ఇచ్చేస్తారు. సాధారణంగా చాలా మంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలను తమ ఫ్యామిలీతో కలిసి చేసుకుంటారు. కానీ రాకీ భాయ్ మాత్రం ప్రతి ఏడాది జనవరి 8న తన బర�
కన్నడలో తెరకెక్కిన ‘కేజీయఫ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం చూశాం. ఈ సినిమాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం సూపర్బ్గా ఉండటంతో ఈ సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టారు.
'రాకీ భాయ్'గా ఇండియా వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో 'యష్'. కన్నడ టెలివిజన్ రంగంలో కెరీర్ మొదలుపెట్టిన యష్.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ హీరో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. తాజాగా బెంగుళూర్లో జరిగిన ఓ కార్యక్రమానికి హీరో యష్ ముఖ్య అతిథిగా హా�
కేజీయఫ్ తరువాత తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు యశ్ రెడీ అవుతుండగా, తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ యంగ్ లీడర్ నారా లోకేశ్ను యశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.