Home » ysr cp leaders
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13వ తేదీన (బుధవారం) విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.20 గంట వరకు పర్యటన కొనసాగుతుంది.
వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయని, చంద్రబాబు ముసలివాడైపోయాడని..
పోలీసుల వేధింపులు భరించలేక అనంతపురం జిల్లా టీడీపీ మహిళా కార్యదర్శి వాల్మీకి ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేశారు.