Home » 121
చిత్తూరు జిల్లాలో మూడు రోజుల్లో 38 కేసులు నమోదు అయ్యాయి. 34 కేసులకు కోయంబేడు మార్కెట్ తో లింక్ ఉంది. శనివారం 11, ఆదివారం 16 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇవాళ మరో 9 మందికి వైరస్ సోకిం. మొత్తం కేసుల సంఖ్య 121 కి చేరింది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సం�