13 Maoists killed

    13 Maoists killed : గడ్చిరోలిలో ఎన్ కౌంటర్..13 మంది మావోయిస్టులు హతం

    May 21, 2021 / 11:18 AM IST

    మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మరోసారి తుపాకుల మోత మోగింది. పోలీసులకు..మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 13మంది మావోలు హతమయ్యారు. శుక్రవారం (మే21,2021) ఉదయం తూర్పు విదర్భలోని అడవిలో పైడి-కోట్మి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో

10TV Telugu News