2 Old Age People Died.. Burnt Alive In Warangal Rural District

    ఆస్తి కోసం : అమ్మానాన్నలను సజీవదహనం చేసిన కొడుకు

    October 31, 2019 / 01:19 AM IST

    వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం జరిగింది. వృద్ద దంపతులు బుధవారం (అక్టోబర్ 30, 2019) సాయంత్రం సజీవదహనం అయ్యారు. అమ్మానానలకు అండగా ఉండి, వారిని ప్రేమగా చూసుకోవాల్సిన కొడుకు ఆస్తి కోసం వారినే సజీవ దహనం చేశాడు. ఈ ఘటన మడిపల్లి శివారు గేట

10TV Telugu News