22000 Cases

    వరుసగా 5వ రోజు 20వేలకు పైగా కేసులు.. 20వేల మార్క్ దాటిన మరణాలు

    July 7, 2020 / 12:27 PM IST

    నేడు(07 జూలై 2020), వరుసగా ఐదవ రోజు, భారత్‌లో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ కేసులు భారత్‌లో వేగంగా పెరుగుతుండగా.. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. �

10TV Telugu News