Home » 271 killed
భారత్లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56 వేల 211 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 271 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.