2km

    తాగు నీటి కోసం మహిళలు ప్రతి రోజు 2 కిలోమీటర్లు కాలినడక

    May 29, 2020 / 01:26 PM IST

    దేశవ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలతో మండిపోతున్న ప్రజలకు నీటి కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.సెహోర్ లోని పట్నిలో మహిళలు తాగునీరు, ఇతర అవసరాల కోసం ప్రత�

10TV Telugu News