Home » 323 Indians
చైనాలోని వుహాన్ నుంచి రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. 323 మంది భారతీయులను అధికారులు చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు.