4 blocks

    ఏపీ సెక్రటేరియట్ లో ముగ్గురు ఉద్యోగులకు కరోనా

    June 1, 2020 / 12:22 PM IST

    ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో మూడు, నాలుగు బ్లాకులను అధికారులు మూసివేశారు. ఈ బ్లాకుల్లో శానిటైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఈ బ్లాకుల్లో పని చేసే ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో మూడు, నాలుగు బ్లాకులను మూసి వేసి అందులో పని చ�

10TV Telugu News