Home » 45 people
సైన్యంలో పని చేయాలంటే ధైర్యం కావాలి. దేశానికి సేవ చేయాలన్న తపన ఉండాలి. అలా నరనరాన దేశభక్తిని నింపుకున్న గ్రామం నిజామాబాద్ జిల్లాలో ఉంది. తరతరాలుగా ఆర్మీలో సేవలందిస్తోంది. ఆ ఊళ్లో 16ఏళ్లు వచ్చిన ప్రతి యువకుడి లక్ష్యం సైనికుడు కావడమే. ఏటా కనీస
రాష్ట్రంలో ఉన్న వారెవరికి కరోనా సోకలేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బయట దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలున్నాయని చెప్పారు.