477

    తమిళనాడులో ఒక్క రోజులోనే 477 కరోనా కేసులు

    May 16, 2020 / 04:47 PM IST

    తమిళనాడులో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం (మే 16, 2020) కొత్తగా 477 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,585కు చేరింది.  రాష్ట్రంలో మృతుల �

10TV Telugu News