51 booked

    క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన 51మందిపై కేసులు

    July 5, 2020 / 01:49 PM IST

    దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుంటే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కూడా కొందరు క్రికెట్ మ్యాచ్ నిర్వహిండంతో వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోన�

10TV Telugu News