8 injuries

    సంగారెడ్డి జిల్లాలో రెండు ప్రమాదాలు : నలుగురు మృతి 

    May 10, 2019 / 06:02 AM IST

    సంగారెడ్డి జిల్లాలో రెండు  రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.  ఈ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద కంటైనర్ వాహనం – డీసీఎం వ్యాను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఝరాసంఘం

10TV Telugu News