Home » 90 lakh liters
రోజుకు 90 లక్షల నీరునందించే ఆధునిక బావిని నిర్మిస్తోంది సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం. ఈ టెక్ బావి అందుబాటులోకి వస్తే ఇక నగరంలో నీటి కొరత ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.