Adam Smith

    కర్నూలు పరువు హత్య కేసులో ఇద్దరు అరెస్ట్!

    January 1, 2021 / 07:21 PM IST

    కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఆడమ్ స్మిత్ పరువు హత్య కేసులో.. ఇద్దరని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరి తండ్రి చిన్న ఈరన్న, పెదనాన్న పెద్ద ఈరన్నలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులపై 302, 325 సెక్షన్లతోపాటు పోలీసులు ఎస్సీ, ఎస్టీ

10TV Telugu News