Home » Adipurush
Adipurush : ఆదిపురుష్ డైరెక్టర్పై వివాదం
కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ నేడు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అర్చన సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చాక మీడియాకు ఫొటోలు ఇచ్చారు. అనంతరం ఆలయం నుంచి వెళ్లిపోతుండగా...
ఈ లోకానికి నిజమైన బాహుబలి శ్రీ రాముడు
తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాను
శ్రీవారి సేవలో ఆదిపురుష్ టీం
ఆదిపురుష్ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 170 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఏకంగా ఇన్ని కోట్లకు తెలుగు రైట్స్ అమ్ముడుపోయాయి. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ఏరియాల్లోను సిని�
నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజ�
నేడు ఉదయం కృతి సనన్ తో పాటు ఓం రౌత్, నిర్మాత భూషణ్, మరికొంతమంది చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని అర్చన సేవలో పాల్గొన్నారు. యూనిట్ అంతా సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలను సందర్శించారు.
నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజ�
ప్రభాస్ నిన్న ఉదయమే తిరుమల వెళ్లి సుప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక నేడు ఉదయం కృతి సనన్ తో పాటు ఓం రౌత్, నిర్మాత భూషణ్, మరికొంతమంది చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.