Home » Adipurush
బాహుబలి తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్ లో ఓకే అనిపించినా తెలుగు ప్రేక్షకులకి మాత్రం కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా అతికష్టం మీద ఈ సినిమాకి పెట్టిన 300 కోట్ల పెట్టుబడి అయితే సాధించారు. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమా
ఇటీవల ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిచెందడంతో ప్రభాస్ తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాడు. అయితే ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుండి బయటకు వస్తున్న ప్రభాస్, అక్టోబర్ 23న పుట్టినరోజున�
2023 సంక్రాంతికి పందెం కోళ్ళతో పాటు స్టార్ హీరోలు కూడా బరిలో ఎదురు నిలవబోతున్నారు. జనవరి 12న చిరు “వాల్తేరు వీరయ్య”, ప్రభాస్ “ఆదిపురుష్”. జనవరి 13న బాలయ్య “వీరసింహా రెడ్డి”, విజయ్ “వారసుడు” విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా నాలుగు సినిమాలు విడుదలవ�
మంచు విష్ణు ఈ వ్యాఖ్యలు అన్నట్టు చేసిన ఓ పోస్టర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ''ఇదంతా ఫేక్ న్యూస్. నేను ఊహించినట్టే జరుగుతుంది. 'జిన్నా' సినిమా రిలీజ్కి ముందు కొందరు ఐటెమ్ రాజాలు కావాలనే ఇలాంటి నెగటివ్ వార్తలను...............
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక ఈ సిన�
Delhi High Court Notices to Adipurush Team
ఇక ముందు ఇలాంటివి జరగకూడదు అని హిందూ సంఘాలు, హిందూ సాధువులు, హిందువులు ‘సనాతన్ సెన్సార్ బోర్డ్’ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్...................
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించింది. �
తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. ''నేను ఆదిపురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. 500 కోట్లతో సినిమా తెరకెక్కిస్తున్నాం అనడంతో సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. కానీ టీజర్ చాలా నిరాశ పరిచింది..........
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గరనుంచి సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ వస�