Home » Adivi Sesh
అందాల భామలు రెజీనా కాసాండ్రా, నివేథా థామస్ కలిసి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘శాకినీ డాకినీ’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా �
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అడివిశేష్
అడివి శేష్.. ''నేడు కల్యాణ్రామ్ నటించిన ‘బింబిసార’, నా స్నేహితులు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సుమంత్ నటించిన ‘సీతారామం’ సినిమాలు బాగున్నాయి అని బ్లాక్బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఇది కదా...........
యంగ్ హీరో అడివి శేష్ నటించిన రీసెంట్ మూవీ ‘ మేజర్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తన నెక్ట్స్ మూవీ ‘హిట్2’ను జూలైలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరడం లేదని అడివి శేష్ చెప్పుకొచ్చాడు
మేజర్ సినిమా రిలీజైన నెల రోజులకి ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. మేజర్ సినిమా కేవలం ఇండియాలోనే కాక వేరే దేశాల్లో కూడా నెట్ ఫ్లిక్స్ టాప్ లో.............
అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి..................
బయోపిక్ చిత్రాలకు ప్రేక్షకుల నుండి ఎప్పటికీ పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది. అది లెజెండరీ యాక్టర్ సావిత్రి ‘మహానటి’ మొదలుకొని, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ‘కిల్లింగ్ వీరప్పన్’....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్.............
ప్రస్తుతం అడివిశేష్ మేజర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సక్సెస్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి లాంటి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు శేష్. అడివి శేష్ పెళ్లి గురించి మాట్లాడుతూ............
తాజాగా మేజర్ చిత్ర యూనిట్ పాఠశాల విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి పాఠశాల విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో.............