Home » agriinfoindia
ముఖ్యంగా వెదురు సాగుకు ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందంటే దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణకు బొగ్గుకు బదులుగా వెదురు గుళికలు తప్పని సరిగా వాడాలని కేంద్ర ఇందన కొత్త విధానంలో పేర్కొంది.