Home » Akshay Kumar
Akshay Kumar announces FAU-G: భారత్ దేశంలో విస్తృత ఆదరణ పొందిన పబ్-జి గేమ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్కు మంచి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్’ (FAU:G) పేరుతో ఓ యాక్షన్ గేమ్�
Sooryavanshi and 83 will Release on OTT: కరోనా లాక్డౌన్ సమయంలో సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దర్శక నిర్మాతలు చాలా మంది వారి సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తూ వస్తున్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా విపత్తులు సంభవించినప్పుడు తనవంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవల కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో అక్షయ్ పీఎం కేర్ ఫండ్కు నిధులు అందించడమే కాకుండా, కరోనా వారియర్స్తో సహ�
బాలీవుడ్ సినిమాలు దాదాపు పూర్తి కానున్నాయి. ఫిల్మ్ మేకర్లు, యాక్టర్లు కరోనా సమయంలో సినిమాలు పూర్తి చేయడానికి 24గంటలూ కష్టపడుతూనే ఉన్నారు. డైరక్షన్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీ కంటెంట్ ప్రొడ్యూసింగ్, ఇళ్ల నుంచే డిజిటల్ యాడ్స్ కు రెడీ చేశారు. అం�
ఫోర్బ్స్ జాబితా ఆధారంగా అత్యధికంగా వసూలు చేసే యాక్టర్లలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. జాకీ చాన్, డేన్ జాన్సన్ లాంటి స్టార్లు ఉన్న లిస్ట్ లో ఇండియన్ హీరో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో జాన్సన్ రెండో సారి చోటు దక్కించుకున్నా
కరోనా రాకాసితో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు ఇంక తెరుచుకోవడం లేదు. ఇప్పటికే పూర్తయిన సినిమాలు విడుదల కావడం లేదు. ఈ కరోనా టైంలో OTT సేఫ్ అంటున్నారు. ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమా�
కరోనా కారణంగా పలు ఇండస్ట్రీలలో షూటింగులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇటీవల తిరిగి కొన్ని సీరియల్స్ షూటింగులు స్టార్ట్ అయ్యాయి కానీ కేసులు పెరగడంతో చాలా వరకు ఆపేశారు. థియేటర్లు, షూటింగులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయోనని స్టార్స్, మేకర్స్,
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. మిగతా హీరోలు ఏడాది ఒకటో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘Housefull 4, Good Newwz’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అ
కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత