Home » All india Muslim Law Board
అయోధ్య భూ వివాదం మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనుంది. అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నిర్ణయించింది. దీంతో మరోసారి సుప్రీం కోర్టుకు అయోధ్య వివాదం రానుంది. డిసెంబర్ 9లోపు పి�