Home » Allari Naresh
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. నరేశ్ నటించిన ‘నాంది’ సినిమా దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సినిమా కంటెంట్, అందులో ఆయన నటించిన తీరు ప్రే
టాలీవుడ్లో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనదైన గుర్తింపును తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. ప్రస్తుతం ఆయన కామెడీ జోనర్ కాకుండా, ఇతర వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మళ్లీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటున్నాడు. ‘ఇట్లు మారేడుమి�
గీతా సింగ్ మాట్లాడుతూ.. ''అల్లరి నరేష్ హీరోగా చేసిన ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పుడు షూటింగ్ గ్యాప్ లో అక్కడ ఉన్న క్యారవాన్ ఎక్కాను. అప్పటికే అందులో ఇద్దరు బాంబే హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల చాలా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన ‘నాంది’ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఇప్పటికే షూ�
విశ్వక్ సేన్ హీరోగా, వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించిన ఓరి దేవుడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దివాళీ దావత్ అనే ఈవెంట్ చేయగా చిత్ర యూనిట్, యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ఆది సాయికుమార్, కార్తికేయ, అల్లరి నరేష్, సందీప్ కిషన్, మరియు పలువు�
యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం వరుసబెట్టి సీరియస్ మూవీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నాంది చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకు�
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ‘నాంది’ సినిమాతో ఆయన సీరియస్ మూవీలతోనూ హిట్ అందుకోగలడని నిరూపించాడు. ఇప్పుడు మరోసారి నాంది చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడలతో చేతులు కలిపాడు ఈ హీరో. ‘ఉగ్రం’ అనే ఇంట
అల్లరి నరేష్ హీరోగా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో సినిమా ఉగ్రం మొదలవ్వనుంది. ఆ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం జరిగాయి. ఇక నాగశౌర్య కొత్త సినిమా కూడా సోమవారం నాడు ప్రారంభం జరుపుకుంది.
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల కామెడీ సినిమాలకు పూర్తి భిన్నంగా కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా ఓ సీరియస్ కథతో తెరకెక్కు
సినిమా షూటింగ్స్ ఒకదాని పక్క ఒకటి జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో హీరోలు, దర్శకులు ఒకరి సెట్ లోకి వెళ్లి మరొకరిని పలకరిస్తారు. ఇలా చాలా సార్లు జరిగిందే. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న..............