Home » Anakapalli news
కరోనా పరిహారం వేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి బ్యాంకు వివరాలు సేకరించిన సైబర్ మాయగాళ్లు..బాధితుల బ్యాంకు ఖాతాలో సొమ్మును కాజేసిన ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది