Home » Anantapur Tour postponed
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో జరిగే ఈ ఇప్తార్ విందులో సీఎం జగన్ పాల్గోనున్నారు.