Home » anchor anasuya
నటిగా బిజీగా ఉన్న అనసూయ అప్పుడప్పుడు షాప్ ఓపెనింగ్స్ తో కూడా సందడి చేస్తుంది. తాజాగా ఓ సిల్వర్ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లి తళుక్కుమని చీరలో మెరిపించింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఓ వైన్ రెస్టారెంట్ కి వెళ్లి వైన్ పార్టీలో పాల్గొంది. వైన్ తాగి బాగానే ఉన్నాను అంటూ కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బుల్లితెరపై యాంకర్గా తన సత్తా చాటిన అనసూయ, సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ఈమె సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. తాజాగా, ఆమె చీరకట్టులో చేసిన అ�
యాంకర్ గా, నటిగా ఫుల్ ఫామ్ లో ఉంది అనసూయ. మధ్యమధ్యలో విదేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కి కూడా వెళ్తూ సందడి చేస్తుంది. తాజాగా అమెరికా డల్లాస్ లో ఓ ప్రోగ్రాంకి వెళ్లగా అక్కడ కాఫీ షాప్ లో ఛిల్ అవుతూ కనిపించింది.
ఇటీవల ఎవరో అనసూయని ఆంటీ అన్నారని పోలీస్ కేసు పెడతా అని చాలా సిల్లీగా సోషల్ మీడియాలో నెటిజన్లతో గొడవ పెట్టుకుంది. అలాగే తన మీద కామెంట్స్ చేసే వాళ్ళను కూడా వదలను, పోలీసులకి ఫిర్యాదు చేశాను అంటూ..............
ఇటీవల దసరా, బతుకమ్మ సందర్భంగా అక్కడి తెలుగు సంఘం వాళ్ళు న్యూయార్క్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేయగా దానికి అనసూయ, మంగ్లీ అతిధులుగా వెళ్లారు.
తాజాగా మరోసారి న్యూయార్క్ మేయర్ తగ్గేదేలే అంటూ హడావిడి చేశారు. ఇటీవల దసరా సందర్భంగా అక్కడి తెలుగు సంఘం వాళ్ళు న్యూయార్క్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేయగా దానికి అనసూయ, మంగ్లీ అతిధులుగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి..............
గొడవ ముగిసింది అనుకునేలోపు మళ్ళీ ఇటీవల.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, ట్రోల్స్ చేసే వాళ్ళ పని చెప్తారు, పోలీసులు దీనిపై పని చేస్తున్నారు అంటూ మరో ట్వీట్ పెట్టింది అనసూయ. దీంతో మరోసారి ట్విట్టర్లో రచ్చ.............
యాంకర్ అనసూయ ఇటీవల ఫ్యామిలీతో కలిసి విజయవాడ ట్రిప్ వెళ్లగా అక్కడ ఒక హోటల్ లో కూర్చొని ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఇలా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మరోసారి అనసూయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్లి కొన్ని పూజలు చేసింది. గోశాలని దర్శించింది. వీటికి సంబంధించిన ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసూయ. అయితే వీటిల్లో..........