Home » another Rs 500 crore
రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.