Antharvedi RADHAM mystery

    అంతర్వేది రథం ప్రమాదవశాత్తు కాలిపోయిందా..? కావాలనే కాల్చేశారా..?

    September 10, 2020 / 05:06 PM IST

    Antharvedi RADHAM :తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 6న స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. ఊహించని ఘటనతో భక్తకోటి నివ్వెరపోయింది. హిందూ ధార్మిక సంఘాలైతే ఆగ్రహంతో రగిలిపోయాయి. రథానికి మంటలు అంటుకోవడం, దగ్ధం కావడం అ�

10TV Telugu News