Anti land mine vehicle

    పోలీసు వాహానం బోల్తా : 12 మందికి గాయాలు 

    May 10, 2019 / 03:39 PM IST

    కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ లోని  సింద్రి  ఏరియా బారా బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో మందు పాతరల నిరోధక వాహానం బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు డ్రయివర్ తో సహా  21 మంది పోలీసులు వాహనం లో ఉన్నారు.  గాయపడి

10TV Telugu News