Home » Anumula Revanth Reddy
భూ కబ్జాల నాయకుడు, ఆరాచకాలకు మూలకర్త వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ అని, ఆయన అనుచరులు గంజాయి బానిసలు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే వినయ్ బాస్కర్పై హత్యానేరం కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల పాటు నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం ములుగు జిల్లా మేడారం నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించనున్న విషయ
తెలంగాణలోని మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. చౌటకూర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఫుట్బాల్ ఆడుతూ రాహుల్,
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బలరాం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటోన్న పరిణామాలు హాట్ టాపిక్గా మారాయి. పలువురు కాంగ్రెస్ కీలక నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతుండడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న ఘటనలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. వీటిపై కా�
భారీ ర్యాలీగా చండూరుకు రేవంత్ రెడ్డి
టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రెండు అంశాలను రేవంత్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో గొప్ప పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర�
తెలంగాణలో ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటిస్తున్న వేళ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్విటర్ వార్ కొనసాగుతుంది. అప్పుడు మీరెక్కడున్నారు అని కవిత ట్విటర్లో రాహల్ గాంధీని ప్రశ్నిస్తే.. మరి మీరు అప్పుడు ఎక్కడున్నారంటూ..
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పధకానికి కౌంటర్ గా ....కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తోంది.
తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి