ap cs neelam sahni

    11న ఏపీ కేబినెట్ భేటీ

    June 3, 2020 / 06:53 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 11 న జరుగుతుంది.   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వుల�

    ఏపీలో Lock Down : 6 కమిటీలు..6 బ్రూ ప్రింట్ లు

    May 13, 2020 / 02:10 AM IST

    కరోనా వైరస్ కట్టడి చేసేందుకు..దశల వారీగా లాక్ డౌన్ కు ముగింపు పలికేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. 2020, మే 12వ తేదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలను చేశారు. అందులో భ

10TV Telugu News