Ap Minister Mopidevi

    టీడీపీ కనుసన్నల్లో కరోనా స్లీపర్ సెల్స్: మంత్రి మోపీదేవి 

    April 27, 2020 / 10:49 AM IST

    కరోనాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. రోజురోజుకు కరోనా విస్తరిస్తుంది. ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు రాష్ట్రంలో నమోదు కాగా.. రాజ్‌భవన్‌లో నలుగురు సిబ్బందికి పాజిటివ్ వచ్చిందనే వార్తలతో వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం

10TV Telugu News