apple traders

    యాపిల్ పళ్ల వ్యాపారులపై ఉగ్ర దాడి

    October 17, 2019 / 10:52 AM IST

    కశ్మీర్ ప్రజలను ఉగ్రవాదులు టార్గెట్‌ చేస్తున్నారు. అక్కడి యాపిల్‌ పళ్ల వ్యాపారులపై దాడులకు దిగుతున్నారు. దీంతో వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. షోపెయిన్‌ లో ఓ పళ్ల డీలర్‌ను ఉగ్రవాదులు చంపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్త

10TV Telugu News