Home » Balakrishna
పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు పిచ్చి అన్న సంగతి తెలిసిందే. పవన్ పుస్తకాలు బాగా చదువుతారు. అంతే కాకుండా ఆ పుస్తకాలలో మాటలని అప్పుడప్పుడు తన స్పీచ్ లలో వాడుతూ ఉంటారు. ఎక్కువగా గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాలు, ఆయన రాసిన ఆధునిక మహాభారతం పుస్తకంలోని �
ఈ ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడిన అనంతరం మళ్ళీ సరదాగా సినిమాలు, సరదా మాటలు కూడా మాట్లాడుకున్నారు. బాలయ్య గతంలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సీన్ లో నటించారు. అప్పుడు ఆ సీన్ పండినా తర్వాత తొడ కొడితే ట్రైన్ వెళ�
ఎపిసోడ్ లో పొలిటికల్ అంశాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ కాసేపు సరదాగా మాట్లాడారు బాలయ్య-పవన్. ఈసందర్భంగా పవన్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతానని పవన్ వాటికి సమాధానాలు రాయాలని, అంతకుముందే అక్కడున్న అభిమానులు వాటికి సమాధానం చెప్పాలని అన్నారు బాలయ్య....
క్రిష్ గతంలో బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలని తెరకెక్కించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో క్రిష్ ఈ షోకి రావడంతో హరిహరవీరమల్లు సినిమా గురించి కూడా మాట�
పవన్ ఇప్పటం గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్థులని పరామర్శించాడు, ఆర్ధిక సహాయం చేశాడు. అలా పవన్ నుంచి ఆర్ధిక సహాయాన్ని పొందిన ఇప్పటం గ్రామానికి చెందిన ఓ పెద్దావిడ అన్ స్టాపబుల్ షోకి వచ్చి మాట్లాడింది...............
ఈ ఎపిసోడ్ లో పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో చెప్పాడు. అది విన్న బాలయ్య ఎన్టీఆర్ గురించి, తన తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగా చెప్పి తెలుగు దేశంలో జాయిన్ అవ్వొచ్చుగా, ఎందుకు పార్టీ పెట్టావు అని అడిగారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ......
ఎపిసోడ్ మొదటి పార్ట్ లో సినిమాలు, ఫ్యామిలీ గురించి మాట్లాడిన బాలయ్య ఈ పార్ట్ లో చాలా వరకు పాలిటిక్స్ గురించే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ని అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు బాలయ్య. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ................
పవన్ కారుపై కూర్చొని మంగళగిరి నుంచి ఇప్పటం గ్రామానికి వెళ్లడం వైరల్ గా మారింది. పవన్ కారుపై కూర్చొని వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటో చూపించి పవన్ ని ఈ గొడవేంటి అని అడిగాడు బాలయ్య...............
కొన్ని నెలల క్రితం జనసేన పార్టీ తరపున రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో ఆ కుటుంబాలకు డబ్బులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇటీవల కొన్ని రోజుల క్రితం ప�
పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర అనే పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు తన పార్టీ తరపున కొంత డబ్బు సహాయం చేశారు.............