Home » Bandi sanjay gives clarity
ఎంపీ కోమటిరెడ్డి తమతో టచ్లో ఉన్నారని తాను అనలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వీడిన నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ఎవరు వెళ్ళినా ప్రధాని మోదీ