Home » begin with start of Lard Sriram temple construction
అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు ప్రారంభించగానే కరోనా వైరస్ మహమ్మారి ఖతం అవుతుందంటూ మధ్యప్రదేశ్ బీజేపీ నేత. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ బుధవారం (జులై 22,2020) మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను అంతమొందించటానికి ప్ర�