Home » Bharat jodo yatra In tamilnadu
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నేడు కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనుంది. భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ఈ నెల 7 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళలో ఈ నెల 10 నుంచి ప్రారంభమైంది. కేరళలో 7 జిల్లాల్లో 440 కిలోమీటర్లు �