Home » bharat Jodo Yatra
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో ప్రియాంక వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరయా వాద్రా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మిరయా వాద్రా చేయి పట్టుకొని యాత్రలో ముందుకు సాగారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ త్వరలో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో యాత్రను రెడీ చేస్తోంది. ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ప్రియాంకా గాంధీ కూడా యాత్ర చేయబోతున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డాన్స్ చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సభా వేదికపై గిరిజనులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఆయనతోపాటు సీఎం అశోక్ గెహ్లాట్, ఇతర నేతలూ పాదం కదిపారు.
మరికొద్ది గంటల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు సచిన్ పైలట్ వర్గీయులు ఝలావర్ జిల్లాలో పోస్టర్లు వేయించారు. అయితే, ఆ పోస్టర్లపైనే రాజస్థాన్ పీసీసీ చీఫ్ తన పేరుతో ముద్రి�
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున్ ఖార్గే నేతృత్వంలో ఆదివారం పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు రెండు కీలక నిర్ణయాలు �
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ టీచర్ను అధికారులు సస్పెండ్ చేశారు. సెలవు కావాలని, ఓ ముఖ్యమైన పని ఉందని గిరిజన వ్యవహారాల శాఖకు చెందిన ఓ ప్రాథమిక పా�
రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు. జై సియారామ్ అంటే ఏంటి? జై సీత, జై రామ్, సీత, రాముడు ఒక్కటే, అందుకే జై సియారామ్ లేదా జై సీతారామ్ అనాలి. రాముడు సీత గౌరవంకోసం పోరాడాడు. సమాజంలో సీతలాంటి స్త్రీలను జయసియారామ్ అని పిలువాలి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ 83వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్య ప్రదేశ్లోని ఉజ్జైన్లో సాగుతోంది. ఈ యాత్రలో గురువారం బాలీవుడ్ సినీ నటి పాల్గొన్నారు.
రాహుల్గాంధీ పాదయాత్ర ఇండోర్కు చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో యువత, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా రాహుల్గాంధీ కొద్దిసేపు సైక్లిస్ట్గా మారారు. సైకిల్ ఎక్కి తొక్కుతూ
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అదుపు తప్పి కిందపడిపోయార�