Home » bharat Jodo Yatra
''కాంగ్రెస్ చేస్తున్న భారత్ జోడో యాత్ర గురించి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే పలు ఆదేశాలు జారీ చేస్తోంది.. లేఖలను పంపుతోంది’’ అని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కరోనా నిబంధనలు పాటిస్తుందని, అయితే, భారత్ జోడో యా�
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో సచిన్ పైలట్ పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. అయినప్పటికీ అశెక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో పైలట్ రెబెల్గా మారారు. అధిష్టానం ఎలాగోలా సర్ది చెప్పి పైలట్ను చల్లబర్చింది. కానీ అప్పటి వరకు ఉన్న రాజ
భారత్ జోడో యాత్రపై కోవిడ్ ప్రభావం పడింది.మరోసారి కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు భారత్ లో కూడా నెలకొన్న పరిస్థితుల రీత్యా రాహుల్ గాంధీ,అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ రాశారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు త�
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తను చేస్తున్న ర్యాలీలే శక్తివంతంగా ఉన్నాయని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర క�
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ద్వేషపూరిత మార్కెట్లో ప్రేమను వ్యాప్తి చేస్తే దుకాణాలు తెరవండి’’ అని అన్నారు. తనపై బ�
‘సచిన్ పైలట్ జిందాబాద్’ అని కూడా నినదించారు. వాస్తవానికి రాహుల్ యాత్ర ముగిసే వరకు ఇరు వర్గాలు మౌనం పాటించాలని అధిష్టానం ముందే నిర్ణయించింది. అయినప్పటికీ పైలట్ వర్గీయులు మాత్రం పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే, అదును చూసి నినాదాలు చేశార�
Rahul Gandhi Bhart Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర 100వ రోజుకు చేరుకుంది. శుక్రవారం 100వ రోజు రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలోని మీనా హైకోర్టు నుంచి ఉదయం 6గంటలకు రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించారు. భారీ సంఖ్యలో కాంగ్ర�
రాహుల్ 'జోడో యాత్ర'లో ఆర్బీఐ మాజీ గవర్నర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఇందులో భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆయన క