Home » Bhutan pochampally
నార్కట్ పల్లి : విధులకు వెళ్లి వస్తుండగా పోచంపల్లి ఎస్సై మధుసూదన్ (35) రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. మార్చి 5 తెల్లవారుజామున నార్కట్ పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో బందోబస్తు కారులో వెళ్తుండగా తనే డ్రైవ్ చేస్�