Home » Bigg Boss 5
షోలోనే తనని అన్యాయంగా ఎలిమినేట్ చేసారని బాగా ఫైర్ అయింది యాని. బయటకి వచ్చాక కూడా తన కోపాన్ని చూపిస్తుంది. కాజల్, సన్నీ కలిసి యాని మాస్టర్ వెళ్ళేలాగా చేసారని......
హౌస్ లో కొన్ని దిష్టిబొమ్మలు, ఖాళీ కుండలు పెట్టారు. అందరూ తలో దిష్టి బొమ్మ దగ్గర నించున్నారు. కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల దిష్టిబొమ్మలకు కుండలు పెట్టి....
బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో భారీగా మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే 11 వారాలు షో పూర్తి చేసుకొని 12వ వారంలో అడుగుపెట్టింది.
నిన్న నవంబర్ 21న ప్రియ అక్క కూతురు, ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్బాస్ కంటెస్టెంట్స్ ని కూడా ఆహ్వానించింది ప్రియా. ఈ పెళ్లి
నిన్న వీకెండ్ ఎపిసోడ్ సరదాగా సాగింది. ఒక పక్క సెలబ్రిటీలతో, మరో పక్క డ్యాన్సులతో, మరో పక్క గేమ్స్ తో సరదాగా సాగిపోయింది బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి ఓ సరదా గేమ్
ఇక యాని మాస్టర్ వెళ్ళిపోతూ స్టేజి మీద నాగార్జున వద్దకు వచ్చి మాట్లాడింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చెప్పమనడంతో యానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చెప్పింది. ముందుగా
ప్రతి సారి లాగే రెండు రోజుల క్రితం వీళ్ళిద్దరూ గొడవ పడి మళ్ళీ కలిసిపోయారు.అయితే వీళ్లిద్దరి గొడవలు, ప్రేమ, స్నేహం గురించి నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున మాట్లాడారు. సిరి షణ్ను
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో 11వ వారం చివరి దశకి వచ్చేసింది. ఇప్పటికే 19 మందితో మొదలైన ఈ షో నుండి 10 మంది బయటకి వచ్చేశారు. ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ కూడా బయటకి రావాల్సిన సమయం..
మొత్తానికి బిగ్ బాస్ లో అనేక గొడవల తర్వాత కెప్టెన్సీ టాస్కులు పూర్తయ్యాయి. గత మూడు రోజులుగా కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ కు వివిధ రకాల టాస్కులు ఇచ్చి వాళ్ళ మధ్య గొడవలు పెట్టాడు
బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు కంటెస్టెంట్ల విషయంలో అసంతృప్తితో ఉన్న నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేశారు. రాను రాను సీజన్ మారేకొద్దీ కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు..