Home » Bikshapathi Murder Case
షాద్ నగర్ లో డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భిక్షపతిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు నిర్ధారించారు పోలీసులు. ఈ హత్య కేసులో హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు.