BJP lost in Nagpur and four more districts

    నాగ్‌పూర్‌లో వాడిన కమలం : జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపీ ఓటమి

    January 9, 2020 / 07:42 AM IST

    నాగ్‌పూర్‌లో జిల్లా పరిషత్ ఎన్నికలలో బిజెపి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌కు చెందినవారు కావడం గమనించాల్సిన విషయం. అంటే బీజేపీల�

10TV Telugu News