Bull Eats 40 Grams Of Gold Ornaments

    40 గ్రాముల బంగారం మింగేసిన ఎద్దు.. పేడ కోసం మహిళ ఎదురుచూపులు

    October 30, 2019 / 05:59 AM IST

    హర్యానాలోని కలనవాలి ఏరియాలో నివసిస్తున్న ఓ మహిళకు చెందిన 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక ఎద్దు తినేసింది. అదేంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది అక్షరాలా నిజం. అసలు విషయమేంటో తెలుసుకుందామా! వివరాలు.. హర్యానాలోని కలనవాలి లో ఓ మహిళా తన 40 గ్రాముల బం�

10TV Telugu News