Home » Bus Accident In Pakistan Today
పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో 28 మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ లోని డేరా ఘాజీఖాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.