Home » Bus Accident News
పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో 28 మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ లోని డేరా ఘాజీఖాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.