Home » Chandrababu
చంద్రబాబు, పవన్ వల్లే అలజడులు..!
జనసేన, టీడీపీ కుట్రలో భాగంగానే కోనసీమలో అల్లర్లు జరిగాయన్నారు. ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందని చెప్పినప్పుడే అర్థమైందన్నారు.
వైసీపీది ఐరన్ లెగ్ పాలన! Chandrababu Sensational Comments on CM YS Jagan
‘YCP ట్రాప్ లో పడొద్దు..టీడీపీతో పొత్తే బెటర్’అంటూ జనసేనానికి హరిరామజోగయ్య రాసిన లెటర్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా. అక్కడ.. ఆయనకు పోటీ లేదు బిడ్డ. అని.. తెలుగు తమ్ముళ్లు గల్లా ఎగిరేసి మరీ చెబుతుంటారు. 3 దశాబ్దాలకు పైగా.. కుప్పం ప్రజలు బాబును ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో.. ఆశీర్వదిస్తున్నారు. అయితే.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుం�
ఈ రాష్ట్ర ఆదాయం వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చింది. జగన్ కుప్పంపై కక్ష కట్టాడు. వదిలి పెట్టం. (Chandrababu Slams Jagan)
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు.
బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగన్ మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. మహిళా రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న పార్లమెంట్ కీర్తించిందని వెల్లడించారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు.
విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలని చంద్రబాబు పరామర్శించిన సమయంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎదురుపడ్డారు. ఆమెను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకునేందుకు యత్నించారు.