Home » Chandrababu
పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో..
కష్టపడే వారికే పార్టీ టికెట్
మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని పార్టీ నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొందరు నేతలు దూకుడుగా మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు 'సంస్కారానికి' నా 'నమస్కారం'!
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తంచేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారస్థాయికి చేరాయి.
తాను ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీకి పోతానని..అప్పటి వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండి పోరాడుతానని మరోసారి చెప్పారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.
మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరదలు పోటెత్తాయని, సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లో పోతున్నాడని విమర్శించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆకాశంలో విహరిస్తే వరద భాదితుల కష్టాలెలా తెలుస్తాయని సీఎంని..
బాబు వస్తున్నాడు..!