Home » Chandrababu
కుప్పం పీఠం ఎవరిది?
ఏపీ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. చేస్తున్నదంతా దుష్ప్రచారమని, బ్లాక్ మార్కెట్లో దొంగ వ్యాపారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన అంశంపై డీజీపీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఈ దాడులు ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయని, మహనీయుల విగ్రహాలు ధ్వంసం...
తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన వంగవీటి రాధాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది
వంగవీటి రాధాకు ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతయని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.
తన హత్యకు కుట్ర చేస్తున్నారని తాజాగా వంగవీటి రాధా ఓ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. రాధా హత్యకు రెక్కీ చేసిన వారిని పట్టుకోవాలని కోరారు
అసెంబ్లీలో వైసీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలు పనికిమాలినవని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి.
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకుని తర్వాత అమరావతి రైతుల సభకు హాజరు కాబోతున్నారు
రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఒక జడ్జి ఇక్కడకు వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారని తెలిపారు.