Home » Chandrababu
అమరావతి రాజధాని భూముల కొనుగోలు అక్రమాలపై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు చేసింది. ఈనెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో రాజధాని భూముల కొనుగోలు, అమ్మకాలపై.. తహశీల్దార�
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగా.. చంద్రబాబుతో పాటు.. మాజీ మంత్రి పొంగూరు నారాయణకు, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు త�
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు అందేజేశారు. హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి చేరుకుని సీఐడీ అధికారులు నోటీసులు అందజేయగా.. రాజధాని భూముల అక్రమాలపై నోటీసులు అందించారు. 23వ తేదీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఏపీ సీఐడీ నోటీసులు ఇవ�
మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉదయం హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి రెండు బృందాలుగా చేరుకున్న సీఐడీ అధికారులు.. నోటీసులు అందించారు. AP CRDA ఛైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబుపై సీఐడీ క�
వైసీపీ ప్రజలను బెదిరించి ఓట్లు అడుగుతోంది
మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
చంద్రబాబు బెజవాడలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ కేశినేని నాని గైర్హాజరయ్యారు. మొన్నటి వరకు నానిపై విమర్శలు గుప్పించిన బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు మాత్రం పాల్గొన్నారు.
పంచాయతీ ఫలితాలను మించి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu : మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుుతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శులు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై మండిపడుతున్నారు. పంచాయతీ రాజ్
విశాఖ ఉక్కు కోసం మార్చి 5వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయగా.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటసమితి, కార్మిక సంఘాలకు కూడా తమ వంతుగా మద్దతు ప్రకటిస్తున్నామని వెల్ల�